Rangareddy District updates: మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై గవర్నర్ కు పిర్యాదు చేసిన కాంగ్రెస్ కిసాన్ సెల్..

రంగారెడ్డి జిల్లా..

-ఇబ్రహీంపట్నం టీఆరెస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై గవర్నర్ కు పిర్యాదు చేసిన కాంగ్రెస్ కిసాన్ సెల్..

-మెయిల్ ద్వారా పిర్యాదు చేసిన అల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొందండ రెడ్డి .

-ఫార్మసీటీ పేరుతో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రైతుల వొద్ద అక్రమంగా భూములు లకుంటున్నడు అంటు లేఖ

-ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు బెదిరించి రైతుల దెగ్గర సంతకాలు పెట్టించుకుంటున్నాడు అంటూ లేఖ.

-రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసిన కోదండరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories