Ram Mohan Naidu Kinjarapu: వైసిపి అధికారంలోకి వచ్చాక అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగాయి!

శ్రీకాకుళం జిల్లా..

-ఎంపీ రామ్మోహన్ నాయుడు కామెంట్స్..

-ఎంతటి తప్పు చేసినా పోలీసుల అండదండలు ఉంటాయనే ధీమాతో అనేకమంది చెడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు..

-జిల్లాలో కూడా పోలీసులను నమ్మాలా లేదా అనే పరిస్థితులు నెలకొన్నాయి..

-మంచినీళ్ల పేటలో ఓ వాలంటీర్ స్థానిక మహిళ పై ప్రవర్తించిన తీరు బాధాకరం..

-మనుషులు మృగాల్లా మారడానికి కారణం జగన్..

-వైసిపి నాయకులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కంకణం కట్టుకున్నారు..

-టిడిపిని అణగదొక్కాలనే దూరాలోచనతోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు..

-మేము న్యాయం కోసం స్టేషన్ లకు వెళితే కౌంటర్ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు..

-న్యాయాన్ని పరిరక్షించాలని ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసాం..

Show Full Article
Print Article
Next Story
More Stories