Rajamahendravaram updates: వైశ్య సేవా సాధన్ భూములు పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

అమరావతి..

-రాజమహేంద్రవరం వైశ్య సేవా సాధన్ భూములు పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

-సుమారు 32 ఎకరాలను ఇళ్ల పట్టలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు

-విచారించిన హైకోర్టు... నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ

Show Full Article
Print Article
Next Story
More Stories