Rajahmundry Updates: పోలవరం అంశంపై రాజమండ్రిలో జనసేన మీడియా సమావేశం...

తూర్పుగోదావరి -రాజమండ్రి:

- జనసేన పార్టీకి బి.జె.పి కేంద్ర నాయకత్వంతో ఉన్న అనుబంధంతో పోలవరంకు నిధుల ప్రతిష్టంభనపై ఒప్పించే ప్రయత్నం చేస్తాం

- త్వరలో మంగళగిరి జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పోలవరం అంశంపై సమావేశం

- నాడు టి.డి,పి, నేడు వై.సి.పి ప్రభుత్వాలు రెండూ పోలవరం ఖర్చుపై కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్లే సమస్య వస్తోంది

- మంత్రి బొత్స చెప్పినట్లు పోలవరం ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం భరించినా మంచిదే

- నవరత్నాలకు ఇచ్చిన ప్రాధాన్యం పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలి

------- కందులదుర్గేష్, జనసేన ముఖ్య అధికార ప్రతినిధి

Show Full Article
Print Article
Next Story
More Stories