Rajahmundry updates: పేపర్ మిల్ యాజమాన్యం తో చర్చలు సఫలం!

తూర్పు గోదావరి జిల్లా

రాజమండ్రి:

-రాజమండ్రి ఇంటర్నేషనల్ పేపర్ మిల్లులో కట్రాక్టు ఉద్యోగుల్నీ రెగ్యులైజ్ చేస్తామన్న విషయంలో పేపర్ మిల్ యాజమాన్యం తో చర్చలు సఫలం

-పేపర్ మిల్ ప్రాంగణం లో దీక్షను విరమించిన ఎమ్మెల్యే రాజా

-నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories