Rajahmundry updates: సి.ఎం జగన్ ఢిల్లీ పర్యటన సహా తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణపై టి.డి.పి. అనవసర రాద్ధాంతం చేస్తుంది..

తూర్పుగోదావరి -రాజమండ్రి

-రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రామ్..

-రాష్ట్రానికి రావల్సిన జి.ఎస్.టి. బకాయిలు, విభజన హామీల కోసం కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిస్తే

-ఎ.పి.కి అప్రదిష్ట తెచ్చేలా చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు

-తిరుమలలో శ్రీవారి తిరునామాన్ని తన నుదుటన ధరించటం కంటే

-సి.ఎం. జగన్ ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఇంకేమి ఉంటుంది

-రాజమండ్రిలో ,భగత్ సింగ్ 114వ జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ భరత్

Show Full Article
Print Article
Next Story
More Stories