Rajahmundry updates: ముద్రగడ నాయకత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుంది..ఏపీ కాపు జేఏసీ నేతలు..

తూర్పుగోదావరి -రాజమండ్రి..

ఏపీ కాపు జేఏసీ నేతలు మీడియా సమావేశం

రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ , ఆరేటి ప్రకాష్, చినిమిల్లి రాయుడు కామెంట్స్ ,,

-ముద్రగడ నాయకత్వంలో ఐదేళ్ళు ఉద్యమం చేశాం

-లేఖరూపంలో ముద్రగడ తన నిర్ణయం తెలిపారు

-ముద్రగడ మనస్తాపం చెందివున్నారు

-ఎమ్మెల్యే పదవికి రాజీనామా , జీవో 30 తేవడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఐదు శాతం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపడం ముద్రగడ ఉద్యమం వల్లే

-కాపులు ఎపుడూ ముద్రగడ ను మరచిపోరు

-రిజర్వేషన్లు ఫలితాలు సాధన, సంక్షేమంపై ఆయన పాత్ర లేనిదే మేము లేం

-ఏదిఏమైనా ముద్రగడ బాటలోనే నడుస్తాం

-ప్రతిజిల్లాలో కాపు జేఏసీ సమావేశాలు నిర్వహించి మళ్ళీ ముద్రగడ ను కలుస్తాం..కాపు రిజర్వేషన్లు సాధించితీరతాం

-ముద్రగడ పద్మనాభం మనస్థాపం చెంది ఆయనను బుజ్జగింపుపైనే దృష్టి పెట్టాం

-ముద్రగడ కు అండగా వున్నామని చెప్పడానికే ఈ సమావేశం ప్రాధాన్యం

Show Full Article
Print Article
Next Story
More Stories