Rajahmundry updates: రాజోలు-సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి వారి యొక్క రథం దగ్ధం అయిన ప్రాంతాన్ని పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి..

తూర్పుగోదావరి జిల్లా....రాజమండ్రి- రాజోలు

-సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి వారి యొక్క రథం దగ్ధం అయిన ప్రాంతాన్ని పరిశీలించిన బీసీ   సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్   పర్సన్ అమ్మాజీ తదితరులు.

-ఘటన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ తో సోదాలు చేస్తున్నా పోలీసులు.

-మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమని నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా అంతర్వేది నరసింహ స్వామి దేవస్థానం ఉందని, కొత్త రథాన్ని ఏర్పాటు     చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories