Rajahmundry Updates: రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు...

 తూర్పుగోదావరి-రాజమండ్రి..

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..

- ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ యాదవ్ కు లేఖ ఇవ్వడంతో 22న సిపిఐ రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు

- పోలవరం చీఫ్ ఇంజనీరు సుధాకర్ బాబు కాల్ చేసి ఎలా వస్తున్నారు అని అడిగారు

- అనుమతి కోసం లెటర్ సానుకూలంగా స్పందిస్తే ఇపుడు పోలీసులుఎందుకు అడ్డుకుంటున్నారు

- రాష్ట్రంలో సిఎం జగన్ ప్రభుత్వమా, డిజీపి గౌతమ్ సవాంగ్ ప్రభుత్వం నడుస్తుందా

- జగన్ ప్రభుత్వం మాకు కన్పించడం లేదు. ఇరిగేషన్ మంత్రి మాటకు విలువలేదా

- ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి

- ఇలాంటి నిర్భంధం ఎందుకు చేస్తారు

- పోలవరం ప్రాజెక్టు కావాలని అందరూ కోరుకుంటున్న ప్రాజెక్టు

- పోలవరం ప్రాజెక్టు సందర్శించే వెళతాం..ఇందుకు ప్రభుత్వం స్పందించాలి

- పోలవరానికి వెళ్ళి అన్నిపరిశీలించాకే అక్కడ పరిస్థితులు ,ఎత్తు తగ్గింపులపై మాట్లాడతాను

Show Full Article
Print Article
Next Story
More Stories