Rajahmandry Godavari: స్వల్పంగా తగ్గుముఖం పట్టిన వరద గోదావరి ఉగ్ర రూపం

HMTV
By HMTV
Published on: 2020-08-19 02:49:39

తూర్పు గోదావరి జిల్లా:

- రాజమండ్రి- వద్ద స్వల్పంగా తగ్గుముఖం పట్టిన వరద గోదావరి ఉగ్ర రూపం

- ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 18.90 అడుగులు

- నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకూ ఒక అడుగుమాత్రమే తగ్గింది

- బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక జారీ

- ధవలేశ్వరం బ్యారేజ్ లోని 175గేట్లను పూర్తిగా ఎత్తి వుంచిన అధికారులు

- 20లక్షల 91 వేల 355 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల

- సాయంత్రానికి మూడో ప్రమాద ఉపసంహరణ స్థాయికి గోదావరి వరద ఉదృతి..

మరికొన్ని రోజులు పాటు జల దిగ్బంధనం లోనే కొనసాగనున్న కోనసీమ లోని లంక గ్రామాలు..

ఏడు రోజుజుగా దేవీపట్నం జలదిగ్భంధంలోనే..

మన్యసీమలో గిరిజన గ్రామాలు తేరుకోవడానికి మరికొన్ని రోజులు

పోలవరం కాఫర్ డ్యాం దగ్గర స్వల్పంగానే తగ్గుదల

కాఫర్ డ్యాం వద్ద 30. 20మీటర్ల వరద నీటిమట్టం, కాఫర్డ్యాం ఎగువ భారీగా నిలిచిపోయిన వరదనీరు

భద్రాచలం వద్ద 47.60 అడుగులకు తగ్గిన వరద నీటిమట్టం

HMTV

HMTV

Next Story