Raj Bhavan: రాజ్ భవన్ లో జాతీయ ఐక్యతా దినోత్సవం..

రాజ్ భవన్..

-సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్.

-ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ కు నివాళులు.

-భారత తొలి ఉప ప్రధాన మంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాజ్ భవన్ లో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు.

-రాజ్ భవన్ ఆఫీసర్లు, సిబ్బందిచే రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు పాటుపడతామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

-ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను విలీనం చేసి భారత ఐక్యతకు చేసిన కృషి గవర్నర్ ఈ సందర్భంగా గుర్తుచేసి, దేశానికి   ఆయన చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories