Prakasam updates: మత్స్యకారుడు స్వీయ మరణానికి చెందిన ఘటన పై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం..

HMTV
By HMTV
Published on: 2020-09-03 05:20:47

ప్రకాశం జిల్లా,

-వేటపాలెం మండలం రామచంద్రపురంనకు చెందిన మత్స్యకారుడు వై ఎస్ ఆర్ సి పి మాజీ ఎంపీటీసీ కోడూరు వెంకటేశ్వర్లు కుటుంబం స్వీయ మరణానికి   అనుమతి కోరుతూ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,సిఎంకు అర్జీలు దాఖలు చేసిన ఘటన పై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.

-విచారణ అధికారులుగా జాయింట్ కలెక్టర్ మరియు మార్కాపురం ఆర్డీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

-విచారణ నివేదికను త్వరగా అందించాలంటూ కోరిన ప్రభుత్వం.

HMTV

HMTV

Next Story