Prakasam News: బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటాం: ఎంపీ నందిగం సురేష్

HMTV
By HMTV
Published on: 2020-08-23 14:46:42

ప్రకాశం జిల్లా: చీరాల లో పోలీసుల దాడిలో మృతి చెందిన కిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నందిగం సురేష్ ..

కిరణ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ..

వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు యాతం ఆనందరావు మృతికి సంతాపం తెలుపుతూ వైకుంఠయత్ర లో పాల్గొన్న బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్, మాజీ రాజ్యసభ సభ్యులు జెడి శీలం

HMTV

HMTV

Next Story