Pragathi Bhavan Updtaes: కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష..

-రేపు మధ్యాహ్నం కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష.

-2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష .

-కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ.

-ఈ సమీక్ష కు హాజరుకానున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు.

-సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం.

Show Full Article
Print Article
Next Story
More Stories