Pragathi Bhavan Updates: ప్రగతి భవన్ లో ధరణి పోర్టల్ పై సీఎం సమీక్ష...

 ప్రగతి భవన్...

- ఈ రోజు 11 గంటలకు ప్రగతి భవన్ లో ధరణి పోర్టల్ పై సీఎం సమీక్ష.

- ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని అధికారులకు అదేశించనున్న సీఎం.

- వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి...?

- వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ఏం చేయాలి...? అనే అంశాల పై అధికారులతో చర్చించనున్న సీఎం.

- ఈ సమవేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories