Pragathi bhavan Updates: ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది..

ప్రగతి భవన్... 

- ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

- ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్,   ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.

- ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.

- రేపు ఉదయం గవర్నర్ నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కు శాసనమండలిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్న అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories