Police Seizes Silver And Gold In Treasury Employee House: ట్రెజరీ ఉద్యోగి ఇంట్లో భారీగా బంగారం,వెండి స్వాధీనం

HMTV
By HMTV
Published on: 2020-08-19 09:11:44

అనంతపురం: ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారం, వెండి ఆభరణాలు, నగదు పట్టివేత పై రామకృష్ణ ప్రసాద్ అడిషనల్ ఎస్పీ ప్రెస్ మీట్

అనంతపురం ట్రెజరీ లో పనిచేస్తున్న ఉద్యోగి మనోజ్ కుమార్ తన డ్రైవర్ బంధువుల ఇంట్లో 8 ట్రంకు పెట్టెలో బంగారు, వెండి నగదు దాచిపెట్టాడు.

బుక్కరాయసముద్రం లోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న బాలప్ప అనే వ్యక్తి ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు

ఎనిమిది ట్రంకు పెట్టెలో భారీ గా నిధిని గుర్తించడం జరిగింది.

అందులో 2.42 కేజీల బంగారం, 84.1 కేజీల వెండి, రూ 15,55,560, 49.1 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు

రూ.27.05 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు.

రెండు మహేంద్ర కార్లు, మూడు ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు, ఒక హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్.

రెండు కరిష్మా ద్విచక్రవాహనాలు, ఒక హోండా యాక్టివా, నాలుగు ట్రాక్టర్లు స్వాధీనం

మూడు 9 ఎం ఎం పిస్టల్స్, 18 బ్లాంక్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్ ను స్వాధీనం.

మనోజ్ కుమార్ పై కేసు నమోదు

HMTV

HMTV

Next Story