Police Raids: కోడి పందాలపై ఎస్వోటీ పోలీసుల దాడి

HMTV
By HMTV
Published on: 2020-08-23 16:41:29

యాదాద్రి : బీబీనగర్ మండలం ముగ్దుంపల్లి శివారులో కోడి పందాలపై ఎస్వోటీ పోలీసుల దాడి.

19 మంది అరెస్ట్,రూ 1.51 లక్షల నగదు, 13 కార్లు,30 బైకులు,35 పందెం కోళ్లు స్వాధీనం.

పరారీలో మరికొంతమంది పందెం రాయుళ్లు.

HMTV

HMTV

Next Story