Peddapuram: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు చిన రాజప్ప కామెంట్స్

తూర్పు గోదావరి:

పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు చిన రాజప్ప కామెంట్స్

- వైసిపి ప్రభుత్వం కరోనా సమయంలోనూ కక్ష సాధింపు చర్యలు ఆపకపోవడం గర్హనీయం.

- నాలుగేళ్ల క్రితం ముగిసిన కృష్ణా పుష్కరా పనులపై ఇప్పడు విచారణకు ఆదేశించడం.శోచనీయం...

- కృష్ణా పుష్కరాలు ముగిసి 4 సంవత్సరాల తరువాత విచారణకు ఆదేశించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే.... ఇప్పటికే గుత్త సంస్థల నిర్వహణ కాలపరిమితి ముగిసింది.

- ఇదే పంథాలో ఎమ్.జి.ఎన్.ఆర్.జి.యస్ పనులపై కూడా విచారణ పేరుతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా... ఇబ్బందులు పెడుతున్నారు.

- ముఖ్యమంత్రి కి ఇష్టంలేని విషయాలపై విచారణకు ఆదేశించడం పరిపాటి అయింది.

- కృష్ణా పుష్కర పనులు అన్ని నీటిపారుదల శాఖ, రహదారుల భవానాల శాఖ, నగర పాలక సంస్థ అధికారులతో నిర్వహించడం జరిగింది.... కావున ప్రభుత్వం వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- ప్రకాశం జిల్లాలో మాజీ తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, రామారావులకు చెందిన గ్రానైట్ లీజు రద్దుచేయడం వైకాపా కక్ష సాధింపులకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories