Peddapalli updates:సుల్తానాబాద్-కాల్వ శ్రీరాంపూర్ మధ్య గల రహదారి పై ధర్నా చేపట్టిన యాదవ నగర్ కాలనీ వాసులు...

పెద్దపల్లి :

--సుమారు రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.

-సుల్తానాబాద్ రైల్వే వాగన్ లో పనిచేసేందుకు రైల్వే లైన్ లో భూములు కోల్పోయిన స్థానికులకే హమాలీలుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్

-ఘటన స్థలానికి చేరుకొని నిరసన కారులతో చర్చలు జరుపుతున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories