Peddapalli updates:సుల్తానాబాద్-కాల్వ శ్రీరాంపూర్ మధ్య గల రహదారి పై ధర్నా చేపట్టిన యాదవ నగర్ కాలనీ వాసులు...

HMTV
By HMTV
Published on: 2020-09-06 08:43:46

పెద్దపల్లి :

--సుమారు రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.

-సుల్తానాబాద్ రైల్వే వాగన్ లో పనిచేసేందుకు రైల్వే లైన్ లో భూములు కోల్పోయిన స్థానికులకే హమాలీలుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్

-ఘటన స్థలానికి చేరుకొని నిరసన కారులతో చర్చలు జరుపుతున్న పోలీసులు.

HMTV

HMTV

Next Story