Pedapalli District: నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీకొని యువకుడు మృతి.

HMTV
By HMTV
Published on: 2020-08-27 11:44:01

పెద్దపల్లి జిల్లా:

- మంథని మండలం నాగారం-అడవిసోమన పల్లి వద్దగల ప్రధాన రహదారి పై కారు ఢీ కొని పుప్పాల నందు (24) అనే యువకుడు మృతి.

👉 మృతుడు ములుగు జిల్లా కు చెందిన వ్యక్తి.

HMTV

HMTV

Next Story