Palvai Rajani Comments: ముఖ్యంగా దళితులపై ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి..

పాల్వాయి రజని బీజేపీ మహిళ నేత

-తెలంగాణ అత్యాచారాలకు అడ్డాగా మారుతుంది..

-ఒక మారుమూల ప్రాంతం నుండి చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి పై అఘాయిత్యం చేసి చంపేశారు..

-దాదాపు 2000 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి మీ చట్టాలు అన్ని ఏమయ్యాయి...?

-మంత్రుల స్థానంలో ఉన్నవారు కూడా మహిళలను వేధిస్తున్నారు..

-చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది..

-గత 4 రోజులుగా 200 మంది మహిళలు మిస్సయ్యారు..

-ఇంతమంది ఎక్కడికి వెళ్లారు,ఏ ముఠా చేసింది..

-అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో ఎంత వరకు శిక్షలు పడ్డాయి..

-నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు..

-బాధితురాలి కుటుంబానికి మేము అండగా ఉంటాము...

-ఉద్యోగాల కోసం తాము ఆత్మహత్య చేసుకుంటాం అనుమతి ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ను ఒక సోదరి కలసి చెప్పడం బాధాకరం..

-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘటనల్లో ముందుడే రాహుల్ గాంధీ తెలంగాణ లో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్న రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు..

Show Full Article
Print Article
Next Story
More Stories