Nizamabad Updates: నగరంలో మద్యం అమ్ముతున్న ఇంటి పై ఎక్సైజ్ పోలీసుల దాడి..

నిజమాబాద్ :

-నగరంలోని బోయి గల్లీలో అక్రమంగా దేశీ దారు మద్యం అమ్ముతున్న ఇంటి పై ఎక్సైజ్ పోలీసుల దాడి.

-186 క్వార్టర్ బాటిళ్లు , 25 ఫుల్ బాటిల్స్ దేశీ దారు మద్యం స్వాధీనం.

-నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories