Nizamabad Updates: జవాన్ ర్యాడా మహేష్ కు నివాళి తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి..

నిజామాబాద్

-జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్ కు నివాళి తెలిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి

-దేశ రక్షణ కోసం సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిది.

-వీర సైనికుడు మహేష్ కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తుంది.

-మహేష్ తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు నా జోహార్లు

-వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

-వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న-స్పీకర్ పోచారం

Show Full Article
Print Article
Next Story
More Stories