Nizamabad Updates: జవాన్ మహేష్ కు ఘన నివాళి ప్రకటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..

నిజామాబాద్:

-జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన మహేష్ కు ఘన నివాళి ప్రకటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.

-మహేష్ త్యాగం మరువలేనిది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం స్ఫూర్తి దాయకం.

-వీర సైనికునికి యావత్ తెలంగాణ నివాళులు అర్పిస్తుంది.

-మహేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.

-మహేష్ తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు : మంత్రి ప్రశాంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories