Nizamabad Updates: సీఎం కేసీఆర్ ఏరియల్‌ సర్వేచేసి రైతులను ఆదుకోవాలి...

 నిజామాబాద్

-అకాల వర్షాలు, దోమ పోటు వల్ల నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ కామెంట్స్..

-వారితో పాటు పత్తి రైతులను కూడా వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి

-మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగాల్సింది దుబ్బాకలో కాదు పంటపొలాల్లో

-సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ప్రేమ రైతులపై లేదు

Show Full Article
Print Article
Next Story
More Stories