Nizamabad updates: దేవునిఆలయాల్లో దొంగతనలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పట్టుకొని రిమాండ్ పంపిన పోలీసులు..

నిజమాబాద్:

-బోధన్ రూరల్ ప్రాంతాల్లో దేవునిఆలయాల్లో దొంగతనలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పట్టుకొని రిమాండ్ పంపిన పోలీసులు..

-వారి వద్ద నుండి 12 గ్రాముల బంగారం,35 తులాల వెండి రెండువేయిల్ రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రామారావు వెల్లడించారు...

Show Full Article
Print Article
Next Story
More Stories