Nizamabad updates: కవిత ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు!

HMTV
By HMTV
Published on: 2020-10-15 07:02:15

నిజామాబాద్ :

-మారుతి నగర్ లోని ఎం.ఎల్.సి. కవిత ఇంటిని ముట్టడించిన ఏబీవీపీ విద్యార్థులు.

-తెలంగాణ లో ఈ.డబ్ల్యు.ఎస్. రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్.

-కవిత ఇంటి ముట్టడికి అడ్డుకున్న పోలీసులు, ఏబీవీపీ నేతల అరెస్ట్.

HMTV

HMTV

Next Story