Nizamabad updates:స్థానిక సంస్థల ఎం.ఎల్.సి ఉప ఎన్నికలకు కరోనా సెగ...

HMTV
By HMTV
Published on: 2020-10-07 05:21:40

నిజామాబాద్ :

-కరోనా టెస్టులు చేయించుకున్న 824 మంది ఓటర్లు.

-24 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పాజిటివ్ నిర్ధారణ.

-పోస్టల్ బ్యాలెట్, లేదా చివరి గంట లో ఓటు వేసేందుకు అవకాశం పరిశీలిస్తున్న అధికారులు.

-50 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 4 పి.పి.ఈ. కిట్లు ఉంచాలని నిర్ణయం.

HMTV

HMTV

Next Story