Nizamabad updates: టాస్క్ ఫోర్స్ సి.ఐ. నరేందర్, బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి బదిలీ..

HMTV
By HMTV
Published on: 2020-09-13 05:29:51

నిజామాబాద్..

-టాస్క్ ఫోర్స్ సి.ఐ. నరేందర్ ఆకస్మిక బదిలీ.

-హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం.

-గుట్కా మాఫియా ఒత్తిడి బదిలీకి కారణం అంటూ పోలీస్ శాఖలో చర్చ.

-బోధన్ ఏసీపీ జైపాల్ రెడ్డి బదిలీ.

-బోధన్ ఏసీపీ గా రామా రావు నియామకం.

-జగిత్యాల ఎస్ బి. ఏసీపీ గా పనిచేస్తున్న రామా రావు.

HMTV

HMTV

Next Story