Nizamabad Updates: కోవిడ్ బాధితులను పరామర్శించిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

నిజామాబాద్:

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులను పరామర్శించిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ..

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది..

ప్రజా వైద్యం పైన ఆసక్తి లేని ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు..

కేసీఆర్ పాలనలో డాక్టర్లను రిక్రూట్మెంట్ చేసిన పరిస్థితి లేదు..

ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సెక్యూరిటీ గార్డ్ తో నెట్టి వేయించే పరిస్థితి నెలకొంది

కేసీఆర్ తల దించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి..

కరోనతో చనిపోయిన ప్రతి వ్యక్తి కి కారణం కేసీఆర్ ఏ..

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది..

ప్రతి శాసనసభ నియోజకవర్గ నికి ఒక్క ఐ సొలేషన్ ఏర్పాటు చెయ్యలి.

కరోనా తో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి..

రాష్ట్రంలో ఎల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి..

ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు సరైన వైద్యం అందించెందుకు కృషి చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories