Nizamabad updates: భయం గుప్పిట్లో బోధన్ మండలం లోని చెక్కి క్యాంప్.

HMTV
By HMTV
Published on: 2020-08-28 04:00:40

నిజామాబాద్.. 

-భయం గుప్పిట్లో బోధన్ మండలం లోని చెక్కి క్యాంప్.

-కాలనీ మొత్తం కరోనా విజృంభన..

-50 ఇళ్ల ను సోకిన వైరస్, కారోనా బారిన 67 మంది కాలనీ వాసులు.

-సామాజిక వ్యాప్తి పై ఆందోళన

HMTV

HMTV

Next Story