Nizamabad Updates: మరో పోరుకు శ్రీకారం చుట్టిన ఆర్మూర్ రైతులు...

  నిజామాబాద్ :

* నేడు ఆర్మూర్ లో రైతు జే.ఏ.సి ఆధ్వర్యంలో మహాధర్నా.

* సన్న రకానికి క్వింటాల్ కు 2500, పసుపు పంట కు కనీస మద్దతు ధర కు డిమాండ్.

* మామిడి పల్లి జాతీయ రహదారిపై మహా ధర్నా చేపట్టనున్న రైతులు.

* మహాధర్నా దృష్ట్యా.. పోలీసుల భారీ బందోబస్తు.

Show Full Article
Print Article
Next Story
More Stories