Nizamabad Updates: ఈ యాసంగిలో రైతులు మొక్కజోన్న పంట వేయకండి...

 నిజామాబాద్..

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్...

- ఖరీఫ్ లో ఏదో కోన్నాం కాని ఇక నుంచి సాద్యం కాదు...

- దయచేసి రైతులు ఆలోచించండి..

- వానకాలంలో మొక్కజోన్న పంటను వేయవద్దని సీఏం చెప్పారు...

- మక్కలను వేయకండి రైతు బంధు ఇవ్వం అని రైతులకు సీఏం అన్న మాట వాస్తవమే...

- సీఏం రైతుల భాదను చేసి మళ్లీ ప్రతి గింజ కోంటాం రైతు బంధు ఇస్తామని చెప్పారు...

- ప్రతి ఏటా కోనుగోలు చేయడం సాద్యం కాదని చెప్పారు... 

Show Full Article
Print Article
Next Story
More Stories