Nizamabad district updates:-ఫోర్జరీ పత్రాల తో బ్యాంక్ రుణాలు పొందిన 145 మంది పై కేసులు.

నిజామాబాద్ :

-ఎడపల్లి మండలం లోని

-సిండి కేట్ బ్యాంకు లో 2కోట్ల 50 లక్షల పంట రుణాలు పొందిన 145 మంది

-ఫోర్జరీ పత్రాల తో రుణాలు పొందటం పై పోలీసులకు పిర్యాదు చేసిన బ్యాంక్ ఉన్నతాధికారులు.

-ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఓ ఫీల్డ్ ఆఫీసర్ సహకరించారని బ్యాంక్ అధికారుల పై కేసు.

Show Full Article
Print Article
Next Story
More Stories