Nizamabad breaking news

HMTV
By HMTV
Published on: 2020-08-25 02:22:13

నిజామాబాద్ :

- డిచ్ పల్లి లో శివారులో రెండు కార్లు , ఓ బైక్ కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు.

- భూ వివాదం కారణం అంటున్న గ్రామస్థులు.

- గ్రామ పెద్ద కారు తో పాటు వెంచర్ నిర్వాహకుని కారుకు నిప్పు.

- పూర్తిగా దగ్ధం అయిన కార్లు

- నిందితులని కోసం గాలింపు.

HMTV

HMTV

Next Story