Nizamabad: ఆర్మూర్ మండలం గోవింద్ పేట ఘటన పై స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి.

నిజామాబాద్ :

- ఆర్మూర్ మండలం గోవింద్ పేట ఘటన పై స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి.

- అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ లకు కలెక్టర్ ఆదేశం.

- కోవిడ్ తో మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి.

- రెవెన్యూ డివిజన్ లో ఆర్డీఓ లు మున్సిపాలిటీ లో కమిషనర్ తో కమిటీల ఏర్పాటు.

- నిన్న కోవిడ్ లక్షణాలు తో వృద్ధురాలు మృతి, అంత్యక్రియలకు ముందుకు రాని బంధువులు

- జేసిబి సహాయం అంత్యక్రియలు చేసిన డ్రైవర్.

Show Full Article
Print Article
Next Story
More Stories