Nijamabad Updates: స్వగ్రామానికి చేరుకున్న వీర జవాన్ రాడ్య మహేష్ పార్థివ దేహం..

HMTV
By HMTV
Published on: 2020-11-11 02:07:43

నిజామాబాద్..

- ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అంతిమ యాత్ర..

- కొమ న్ పల్లి స్మశాన వాటిక లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..

- సైనిక లాంఛనాలతో జరగనున్న వీర జవాన్ మహేష్ అంత్య క్రియలు..

HMTV

HMTV

Next Story