Nellore Updates: పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో బిసిల అభినందన సభ..

నెల్లూరు :

 మంత్రి బాలినేని కామెంట్స్..

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలలో 90 శాతం అమలులో ఉన్నాయి..

-బిసిలలో ఇన్ని కులాలు ఉన్నాయని వెలికి తీసి వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ ది

-బీసీలను వాడుకొని ,ఆతర్వాత అనగదొక్కిన చరిత్ర చంద్రబాబు ది

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలుకు టీడీపీ వాళ్ళు కూడా ఆకర్షితులవు తున్నారు....

-ఇంకో 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు....

Show Full Article
Print Article
Next Story
More Stories