Nellore Updates: పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో బిసిల అభినందన సభ..

నెల్లూరు :

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్

-దేశంలో బిసిలకు పదవులు,అందులో 50 శాతం మహిళలకు ఇవ్వడం ఒక వండర్

-నేను ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేను.

-ఏపీ కి జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి గా వుంటారు...ప్రజలు ఆయన్ని ఆరాధిస్తున్నారు..

-బిసి,ఎస్సి,ఎస్టీ ,మైనారిటీ లు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకుంటున్నారు..

-బిసి లు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు...బాక్ బోన్ క్లాస్ అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు..

-అచ్చంనాయుడు జైలు కి పోవడానికి కారణం చంద్రబాబే

-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల నేడు 2 కోట్ల మంది బిసిలకు లబ్ధిపొందుతున్నారు..

-కరోనా నేపధ్యంలో తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకోసం చంద్రబాబు ఒక్కరోజు కూడా ఏపీ కి రాలేదు...

-ఆయన కొడుకు ఏపీ కి టూరిస్ట్ లా వచ్చి పోతున్నాడు

-పెద్ద పప్పు మహరాజ్ లోకేష్ ....ఆంధ్ర పప్పు అని గూగుల్ లో కొడితే నీపేరే వస్తుంది...మమ్మల్ని ఏమిచేయమంటావ్

-బాబు అధికారంలో వుంటే బిసిలు బిజినెస్ క్లాస్. అవుతారు..ప్రతిపక్షనలో ఉంటె బిసిలు బ్యాక్ వార్డ్ అయిపోతారు

Show Full Article
Print Article
Next Story
More Stories