Nellore Updates: టీడీపీ నేత లోకేష్ పై విరుచుకుపడిన మంత్రి అనిల్ ...

నెల్లూరు..

ఏపి జలవనరుల శాఖామంత్రి మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ,కామెంట్స్

-పప్పు మహరాజ్ ..జాగ్రత్తగా మాట్లాడు... అంటూ లోకేష్ పై ఫైర్.

-నోరు వుందని వాగితే.. రోడ్డు మీద నిలబెడతాం

-రైతుల కోసం కష్టపడుతన్నా దేశంలోనే గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

-రైతులను హింసించిన చరిత్ర మీ బాబుది

-నిన్ను నీ పార్టీ వారే నమ్మడం లేదు లోకేష్

-నువ్వు ఒకడివే అమెరికలో చదివినట్టు బిల్డప్ ...అయినా సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నిన్ను చదివించినంత కాకపోయినా ..మేము కూడా చదువుకున్నాం

-పొలవరం మేము పూర్తి చేస్తామని తెలుసుకునే ముందే నువ్వు మీసాల తీసేసావు.

-పోలవరానికి రూ 50 వేల కోట్ల లో రూ.18 వేల కోట్లే ఖర్చు అయింది...

-టిడిపి వల్లనే పోలవరానికి ఈ సమస్య వచ్చింది.. పోలవరంపై ఆ రోజు కేబినెట్ లో పెట్టిన నోట్ తెచ్చి చదవండి మీ బాగోతం తెలుస్తుంది.

-లాలూచీ పడే నైజం మీది...దమ్ము ధైర్యం తో పని చేసేది జగన్

-జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ...రాష్ట్ర శుభిక్షము గా ఉంది...

-జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మంత్రి ని అయ్యా....ఆయన చేసుకున్న పుణ్యం వల్ల వర్షాలు రాష్ట్రంలో పడుతున్నాయి..రైతులు సంతోషం గా వున్నారు..

-మంగళ గిరి లో నీ గోచి ఊడగొట్టారు తెలియదా..లోకేష్

-మీ నాన్న ఘనకార్యం వల్లే పోలవరానికి ఈ గతి ...

-2021 డిసెంబర్ నాటికి పొలవరం పూర్తి చేస్తాం అన్న మాటకు మేము కట్టుబడి ఉన్నాం..

Show Full Article
Print Article
Next Story
More Stories