Nellore updates: సంగం(మం),పెరమన సమీపంలో ముంపునకు గురైన వరి పంటను పరిశీలించిన కేంద్ర బృందం..

HMTV
By HMTV
Published on: 2020-09-22 08:42:37

నెల్లూరు..

కేంద్ర బృందం..

తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. నమూనాలను సేకరించిన కేంద్ర బృందం.-

రైతుల నుండి సమస్యలు తెలుసుకున్న కేంద్ర బృందం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పంట నష్టాన్ని పరిశీలిస్తున్నాం.

జరిగిన పంట నష్టం గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం....నష్ట పోయిన ప్రతీ రైతుకు నష్ట పరిహారం అందేటట్లు చర్యలు...

HMTV

HMTV

Next Story