Nellore updates: బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం..

నెల్లూరు..

-- తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి రాష్ట్రపతి రామనాథ కొవిద్ సంతాపం.

-- లేఖ ద్వారా సంతాప సందేశాన్ని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్..

-- లేఖను దగ్గరుండి ఎంపీ కుటుంబ సభ్యులకు అందజేసిన గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ...*

Show Full Article
Print Article
Next Story
More Stories