Nellore District Updates: నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో 5 మంది అదృశ్యం..

 నెల్లూరు:

* ఇద్దరు యువతులు, ముగ్గురు పిల్లలు అదృశ్యం...

* వెంకటగిరి మండలం జికె పల్లి గ్రామములో నిన్న మధ్యాహ్నం పిల్లల ముగ్గురికి ఆరోగ్యం బాగోలేదు అని వెంకటగిరి హాస్పిటల్ కి వెళ్లాలని ఆటో ఎక్కినట్లు    సమాచారం..

* నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి దొరకని వారి ఆచూకీ..

* వారి కోసం పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం..

Show Full Article
Print Article
Next Story
More Stories