Nellore: జిల్లాలో కరోనా విలయతాండవం..

HMTV
By HMTV
Published on: 2020-08-26 12:08:37

నెల్లూరు

-- జిల్లాలో కరోనా విలయతాండవం.

-- గడచిన 24 గంటల్లో 1168 కి మందికి సోకిన మహమ్మారి.

-- జిల్లా వ్యాప్తంగా 20, 569 చేరిన వైరస్ బాధితుల సంఖ్య.

-- రికవరీ లో రేటు పెరుగుతు న్నా.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు సంఖ్య. ఇప్పటివరకు 400 మందికీ పైగా మృతి.

HMTV

HMTV

Next Story