Nayini Narsimha Reddy passed away: మహాప్రస్థానం లో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు పూర్తి..

#నాయిని చితికి నిప్పు అంటించిన నాయిని కొడుకు దేవేందర్ రెడ్డి

#గౌరవ వందనం సమర్పించి గాల్లోకి కాల్పులు జరిపిన పోలీస్లు

#అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు కేటీఆర్,ఈటెల, శ్రీనివాస్ గౌడ్, తలసాని, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్..వివిద ట్రేడ్ యూనియన్ నేతలు నాయిని బంధువులు, అభిమానులు.

Show Full Article
Print Article
Next Story
More Stories