Nayani Narasimha Reddy: నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రులు..

HMTV
By HMTV
Published on: 2020-10-22 02:04:44

- శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి

- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తో పాటు ఎనలేని కృషి చేసిన వ్యక్తి నాయిని..

- తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పెద్ద దిక్కు లాగా నాయిని ఉండేవాడు..

- కరోనా రావడం ఆ తర్వాత నిమోనియా తో కోమాలోకి వెళ్లడం వలన నాయిని కోల్పోయాము..

- హోంమంత్రి గా కార్మిక శాఖ మంత్రిగా నాయిని ఎనలేని సేవలు అందించారు..

- నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

HMTV

HMTV

Next Story