National updates: “ప్రధాన మంత్రి ఆవాస్‌ (పట్టణ) యోజన” కింద ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షల ఇళ్ళు మంజూరు..హర్దీప్‌ సింగ్‌ పురి..

జాతీయం..

గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి..

• “ప్రధాన మంత్రి ఆవాస్‌ (పట్టణ) యోజన” కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2016 నుంచి 2019 వరకు 10.50 లక్షల ఇళ్ళు మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ     సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు.

• రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రానికి కేటాయించిన 10.50 లక్షల ఇళ్ళలో 2.93 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయినట్లు    తెలిపారు.

• మిగిలిన ఇళ్ళు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి.

• 2022 మార్చి నాటికి వీటి నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories