National updates: చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి అన్యాయం

జాతీయం

-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి

-పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రాష్ట్రానికి అన్యాయం

-2016లో స్పెషల్ ప్యాకేజీ పేరుతో 2014 నాటికి ఖర్చులకు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ఒప్పందం చేసుకుంది

-ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు

-సెప్టెంబరులో మిడ్నైట్ డీల్ కుదుర్చుకున్నారు

-ఆ గొప్ప ప్యాకేజీలో భాగంగా 2014 నాటి ఖర్చు ఇస్తే చాలు అని టిడిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది

-పునరావాసం, భూసేకరణ ఖర్చు , ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు పెరిగే అవకాశం ఉందన్న క్యాబినెట్ తీర్మానం పక్కన పెట్టారు

-ఈ అంశాన్ని గతంలోనే జగన్ ప్రతిపక్ష నేతగా ప్రశ్నించారు

-నాడు పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టు ఏడాదిన్నర ఆలస్యం చేశారు

-కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవని చంద్రబాబు ప్రభుత్వం ఇలా ప్రవర్తించింది

-రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును సిడబ్ల్యుసి ద్వారా కన్ఫర్మ్ చేయాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు

-బాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు

-అంచనాలు రివైజ్డ్ చేస్తున్న సమయంలో టిడిపి ప్రభుత్వ బండారం బయటపడింది

-రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కండిషన్స్ లేకుండా రియంబర్స్ చేయాలి

-సొంత కాంట్రాక్టుల కోసం సంవత్సరన్నర పాటు పోలవరం పట్టించుకోలేదు

-టిడిపి పాలన వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది

-2016వ సంవత్సరంలో 2014 ఖర్చుకు పరిమితం కావాలని ఒప్పుకోవడమే తప్పు

-ప్రాజెక్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది

Show Full Article
Print Article
Next Story
More Stories