National updates: ఆంగ్ల మాధ్యమం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ...

జాతీయం..

-హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

-విచారణ జరిపిన సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం

-వెకేషన్ తర్వాత పిటిషన్ ను విచారిస్తామన్న సీజేఐ

-నవరాత్రి సెలవుల తర్వాత విచారణ జరుపుతామన్న ధర్మాసనం

Show Full Article
Print Article
Next Story
More Stories